“బిజేపీని ప్రజలు వద్ద నుకున్నారుట ఇండి దాన్ని సరిచేస్తుం దిట ” ఇంతకంటే పెద్దజోక్ ఇంకేది లేదు. ఈ వాక్యంలోనే తెలుస్తోంది కాంగ్రెస్ అధికార దాహం ఎలాంటి దో దాని కోసం ఎంతకయినా దిగజారేందుకు సిద్ధం అని ‘ NDA కి 293 సరే బిజేపి కి 240 సీట్లు ఇచ్చి ప్రజలు వద్దన్నారా మరి కాంగ్రెస్ కి 99 ఇచ్చి మీరే మా ప్రధాని కావాలన్నారా ? ప్రజల తీర్పును ఈ ఇండి ఎలా సరిచేస్తారు.
మీరు ప్రతిపక్షంలో కూర్చోండి అని జనం మర్యాదగా చెప్పారు. అది వీళ్ళ కి అర్ధమయినా కానట్లే ఏదో దొంగదారిలో వీళ్ళనీ వాళ్ళనీ ప్రలోభ పెట్టి ప్రధాని సీట్ లో కూర్చోవాలనే కాంగ్రెస్ తాపత్రయం ‘ చంద్రబాబు నీ జనతాదళ్ నీ కాళ్ళు గడ్డం పట్టుకుని బ్రతిమిలాడినా వాళ్ళు ఇండిలోని జంపు చేయరు. ఎందుకంటే ఎన్నికల ముందే కలసి NDA గా ఫామ్ అయిన పార్టీ అది ఒక వేళ మాటతప్పితే ప్రజల ముందు తలెత్తుకోలేరు ‘ పదవులకు ఆశపడిన నీతిలేని జాతిగా వారి ఇమేజ్ ప్రోజెక్ట్ అవుతుంది.
దేశం కోసం ప్రజల కోసం మోడీజీ కి ప్రధాని పదవి ఆ పదవికే అలంకారం ఆయన ప్రధానిగా వుండటం ఈ పదవులు లేకపోయినా ఆయనకేమీ నష్టం లేదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆత్మచింతన లో ధ్యాన నిమఘ్నుడై అన్నింటికీ అతీతంగా వుండగలరు. కుట్రులు కుతంత్రాలు మోసాలకు జీవితకాలం చాలా తక్కువ వాటికి వచ్చే అపకీర్తి మాత్రం ‘జీవితకాలం ఇందిరా గాంధీ ‘ఆత్మప్రభోధం ‘ ని ఆవిడ అధికార దాహాన్ని ఇప్పటికీ మరవగలమా
ఇప్పటి రాహుల్ గాంధీ బేరసారాలనీ చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది.