మరలా అదే దరిద్రం… మరలా అదే పనికిమాలిన మేధావితనం.
చర్చలకు పిలిచే న్యూస్ ఛానల్లకు నిజమైన మేథావులు దొరకటం లేదా? ఇంకా ఆ నాగేశ్వరరావును మేథావి అనుకుంటూ ఉన్నారా? 1984లో 543 లోకసభ స్థానాల్లో కాంగ్రెస్కు 404, ప్రతిపక్ష TDPకి 30 స్థానాలు రాగా, C మాధవ రెడ్డి 1984లో టీడీపీ…
వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. చంద్రబాబు శ్వేతపత్రాలు!
ఏపీలో గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం కీలక రంగాల్ని నిర్లక్ష్యం చేసి వాటి పరిస్థితిని అధ్వానంగా మార్చేసింది. ల్యాండ్, ఇసుక, మైనింగ్ మాఫియాలు రెచ్చిపోయాయి. కొందరు మాజీ మంత్రులు, వైసీపీ నేతలే మాఫియాలను వెనకుండి నడిపించారు. దీంతో పలు రంగాల్లో…
పవన్ కళ్యాణ్ ఒక ఫోర్స్! పవన్ కళ్యాణ్ ఒక శక్తి!
ప్రధాని మోడీజీ అయితే పవన్ కళ్యాణ్ తూఫాన్ అని అనేశారు. కానీ కొంచెం అతిశయోక్తి ఉందేమో అనిపించింది నాకు! ఒకటికి పదిసార్లు జాతీయ మీడియా విశ్లేషణలు క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే మోడీజీ వ్యాఖ్య లో నిజం ఉందని నిర్ధారణ అయ్యింది! NDA…
రామతీర్థం లో క్రీస్తు శకం మూడవ శతాబ్ది బౌద్ధ ఆనవాళ్లు..
పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రామతీర్థం లోని శ్రీ మోక్ష రామలింగేశ్వరాలయం లో క్రీస్తు శకం మూడవ శతాబ్దం నాటి బౌద్ధ ఆనవాళ్లను గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి…
ఇంట్లో ఈ మొక్కలు ఉంటే బోలెడు బెనిఫిట్స్!
పొల్యూషన్ కారణంగా బయట స్వచ్ఛమైన గాలి దొరకడం లేదని చాలామంది ఇంట్లోనే మొక్కలు పెంచుతున్నారు. అయితే అన్ని రకాల మొక్కలు గాలిని క్లీన్ చేయలేవు. గాలిలోని రసాయనాలను క్లీన్ చేసే లక్షణం కొన్ని ప్రత్యేకమైన మొక్కలకు మాత్రమే ఉంటుంది. అవేంటంటే అందంగా…
అధ్యక్ష పదవిపై టీ.బీజేపీలో లొల్లి
సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇదే విషయం పార్టీ నేతల మధ్య విబేధాలకు దారి తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి…
సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ.
సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ విఖ్యాత పక్షిశాస్త్రవేత్త, పద్మవిభూషణుడు, రాజ్యసభ సభ్యుడు సలీం అలీ. "Birdman of India" అని పిలువబడ్డాడు. భారతదేశంలో పక్షి శాస్త్రం (ornithology) గురించిన అవగాహన, అధ్యయనం పెంపొందించడానికి సలీం ఆలీ అనితరమైన కృషి చేసి గుర్తింపు…
రాహుల్ ద్రావిడ్ వారసుడు గౌతం గంభీర్!
భారతక్రికెట్ చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వారసుడిగా గౌతం గంభీర్ పేరు ఖరారయ్యింది. గంభీర్ షరతులకు బీసీసీఐ తలొగ్గింది…. భారత క్రికెట్ సరికొత్త చీఫ్ కోచ్ గా జట్టు పగ్గాలను భారత మాజీ ఓపెనర్ కమ్ కోల్ కతా మెంటార్ గౌతం…
చంద్రబాబు చేతుల మీదుగా పసుపు చొక్కా, దీక్ష విరమించిన దండమూడి.
దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా కష్టకాలంలో ఉన్నప్పుడు అధినేతకు రక్షణ కవచంలా ఉండే కార్యకర్తలు చాలా అరుదుగా ఉంటారు. ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి వారిని వేళ్లపై లెక్కపెట్టోచ్చు. అధికార పార్టీలో ఉండటమే రాజకీయం అన్నట్లుగా నేటి రాజకీయ నేతలు మారిపోతున్నారు.…
వైసీపీ అంతానికి ఇది ఆరంభం మాత్రమే!
వైసీపీ పతనం ఇది ఆరంభం మాత్రమేననీ, వచ్చే ఐదేళ్లలో ఆ పార్టీ మరింతగా దిగజారడం ఖాయమనీ, ఇందు కోసం తాను అలుపెరుగని పోరాటానికి సిద్ధంగా ఉన్నానని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. వాస్తవానికి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన…