పాకిస్థాన్ లోని సియాల్ కోట్ లో 1946లో హిందూ జనాభా దాదాపు 250000, ముస్లిం జనాభా దాదాపు 5000.
దేశవిభజన సమయంలో సియాల్ కోట్ ని భారత్ లో కలపాలా, పాకిస్తాన్ లో కలపాలా అన్న చర్చ వచ్చినప్పుడు హిందువులు భారత్ లో కలపాలని, ముస్లింలు పాకిస్తాన్ లో కలపాలని అడిగారు, అప్పుడు స్థానిక పెద్దలు వోటింగ్ పెడదాం, ఎక్కువ సంఖ్యలో దేన్ని కోరితే అలా కలుపుదాము అని నిర్ణయించి వోటింగ్ కోసం ఒకరోజు ను నిర్ణయించారు.
ఆ రోజు తెల్లవారుజాము కల్లా ముస్లింలు మొత్తం ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డారు, దాదాపు 85% జనాభా మనమే ఉన్నాం కాబట్టి గెలుపు గ్యారెంటీ అనే ధీమాతో హిందువులు చాలామంది ఇళ్లలోనే ఉండిపోయారు ఓటు వేయడానికి వెళ్లిన కొద్ది మంది హిందువులు అంత పెద్ద క్యూ చూసి ఏం నిలబడతాంలే అని తిరిగి ఇళ్ళకి వెళ్లిపోయారు, ఎవరికీ పట్టనిది నాకెందుకు అని కొందరు క్యూ నుండి బైటికి వచ్చారు.
పోలింగ్ అయ్యాక బాలట్ బాక్స్ లు తెరిచి చూస్తే దాదాపుగా అంతా పాకిస్తాన్ లో కలపడానికే మొగ్గు చూపినట్టు తేలింది. దాంతో సియాల్కొట్ పాక్ లో ఉండిపోయింది.
వెంటనే హిందువుల ఊచకోత మొదలైంది వేల సంఖ్యలో హిందువుల్ని చంపుతూ హిందూ జనాభాని క్రమంగా 500కు తెచ్చారు. హిందువుల బద్ధకం, బుద్ధి హీనత, మతం పట్ల అభిమానం లేకపోవడాలు ఒక్క సియాల్ కోట్ లో 3 లక్షల పైగా హిందూ హత్యలకు కారణం అయ్యాయి.
పరుగెత్తి ప్రాణాలు కాపాడుకుంటావా, కూర్చుని ప్రాణాలు వదిలేస్తావా అని హిందువుల్ని అడిగితే ప్రాణాలకోసం ఎవడు పరిగెత్తుతాడు చావు ఎప్పటికైనా తప్పదు కొంచెం ముందుగా పోతే ఏమౌతుంది అన్నంత బద్దకం హిందువులది, మిగిలిన కుటుంబ సభ్యులు అనాధలై, అడుక్కుతింటారు అనే ఆలోచనని బద్ధకం తొక్కేస్తోంది. లక్షల సందర్భాలలో ఇది నిరూపణ.
మొద్దు నిద్ర లో వున్న బాధ్యత లేని హిందువులారా, నిద్ర లెగవండి…..,
కనీసం మీ బిడ్డ ల బావితరాల జీవితం కోసమైనా కళ్ళు తెరవండి.
లేదంటే పాకిస్థాన్ ని గుర్తు చేసుకోవాల్సిందే….
ఫలితంగా అవే పునరావృతం అవుతున్నాయి…!
జైహింద్ జైహింద్ జైహింద్ జైహింద్…
గుర్తుంచుకోండి మే 13 వ తారీకున జరగబోయే ఎన్నికలలో నైనా అవే పరిస్థితులు…..
గుర్తుంచుకోండి టీలు కాఫీలు తాగుతూ వాట్సాప్ లు చూస్తూ సొల్లు కబుర్లు చెప్పకుండా ఓటు వేయడం మరిచిపోవద్దు.